ఆసీస్ క్రికెట్ బోర్డ్‌కు వేత‌నాల క‌ష్టాలు
క‌రోనా మ‌హ‌మ్మారి ఎఫెక్ట్ అన్ని రంగాల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది. వారు, వీరు అని తేడా లేకుండా...అందరినీ కష్టాలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా క్రీడారంగంపై దీని ప్ర‌భావం మ‌రింత‌గా ఉంటుంది. ఇప్ప‌టికే ప‌లు గేమ్స్‌, టోర్నీలు వాయిదా ప‌డ‌టంతో పాటు, మ‌రికొన్ని ర‌ద్ద‌య్యాయి. ఈ ఎఫెక్ట్‌తో చాలా వ‌ర‌కు క్ర…
పదోతరగతి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తాం
పదోతరగతి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో మార్చి 23 నుంచి 29 వరకు జరగాల్సిన పరీక్షలు హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డాయి. రాష్ట్రం మార్చి 19న ప్రారంభమైన పరీక్షలు 22 వరకు జరిగాయి. ఈ నేపథ్యంలో మిగిలిన పరీక్షలను మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 6…
కార్మికుల సంక్షేమం కోసం బ‌న్నీ,సుశాంత్‌ విరాళాలు
లాక్‌డౌన్ వ‌ల‌న ఆక‌లితో అల‌మటిస్తున్న కార్మికులని ఆదుకునేందుకు చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ ప్ర‌ముఖులు దీనికి భారీ విరాళాలు అందిస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సి.సి.సికి రూ.20 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. గ‌తంలో ఈయ‌న క‌రోనా నిర్మూల…
బాసర ట్రిపుల్‌ ఐటీలో సాంకేతిక సంబరం
నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో సాంకేతిక ఉత్సవ సందడి ప్రారంభమైంది. అంతఃప్రజ్ఞ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్మల్‌ కలెక్టర్‌ ప్రశాంతి, వర్సిటీ వీసీ అశోక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టణాలే కాదు.. గ్రామాలు కూడా స్మార్ట్‌ విలేజ్‌లుగా అభివ…
పశువైద్య రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాలి: తమిళిసై
మారుతున్న కాలానికనుగుణంగా పశువులు, పెంపుడు జంతువులలో వస్తున్న వ్యాధులను నయం చేయడానికి పశువైద్యులు పరిశోధనలు చేయాల్సిన అవసరముందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ద్వితీయ వార్షికోత్సవంలో ఆమె ప్రసంగించారు. పశువులు, పెంపుడు జంతువుల్లో మూలకణ చికి…
మూడు రాజధానులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఆర్‌డీఏ(క్యాపిటల్‌ రీజియన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ) రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైపవర్‌ కమిటీ నివేదికను ఏపీ మంత్రివర్గం ఆమోదించింది. కాగా, నాలుగు కీలక బిల్లులకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది…